వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రబుత్వం
ఎకరాకు 25 వేల నుండి 35 వేలు కౌలుకే పోతే ఇక ఆ రైతుకు గిట్టుబాటు కావాలంటే ఎంత పంట పండాలి . ఆంధ్ర ప్రదేశ్ లో రైతులు ఎదుర్కుంటున్న ప్రధాన సమస్య “కౌలు”.26–1–2017 నాడు ప్రకాశం జిల్లాలో రైతు ఆత్మ హత్య కుటుంబాలను కలవటానికి అలాగే కౌలు రైతుల సమస్యల గురించి…